-
Home » going
going
Sankranti Bus Stands Passengers : సంక్రాంతికి పల్లెబాట పడుతున్న నగరవాసులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
January 13, 2023 / 12:10 PM ISTహైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోనన్న బ్రెజిల్ అధ్యక్షుడు
November 28, 2020 / 08:23 AM ISTI’m Not Going To Take It”Brazil President : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని ప్రకటించారు.…
మరో గండం : 5 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది
October 16, 2020 / 06:50 AM ISTభారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో అలర్ట్ చేసింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే…
పేదలకే ప్రభుత్వాసుపత్రి : కరోనా సోకగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగెడుతున్న మంత్రులు
August 3, 2020 / 10:03 PM ISTదేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు.…
తెలంగాణాలో కరోనా @ 809 : మెడికల్ షాపుకు వెళుతున్నారా ?
April 19, 2020 / 05:44 AM ISTతెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదు…
కరోనా ఫీవర్ : ఢిల్లీకి వెళ్లిన వారెవరు ? ఎక్కడున్నారు
March 30, 2020 / 12:36 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వేలాది మంది మృతి చెందుతున్నారు. భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భూతం 27 మందిని…
ఇంటర్ పరీక్షలకు వెళ్తూ విద్యార్థి మృతి
March 17, 2020 / 05:18 AM ISTఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
January 2, 2020 / 04:26 PM ISTకడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.
టెన్షన్ @ 27 : రాజధానిపై AP కేబినెట్ ఏం తేల్చబోతోంది
December 26, 2019 / 02:16 PM ISTఅమరావతిపై అధికారిక నిర్ణయానికి సమయం దగ్గర పడుతోంది. మూడు రాజధానులకు ఏపీ కేబినెట్ అధికారిక ముద్ర వేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. గత 9 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు కేబినెట్ ప్రకటన అనంతరం…
పశ్చిమలో టెన్షన్ : చింతమనేని ఇంటికి బాబు
November 18, 2019 / 04:44 AM ISTపశ్చిమగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందస్తు…