Home » gold ornaments
husband becomes thief for wife sake: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం దొంగగా మారాడో భర్త. తన ఎదురింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. అయితే, ఆ దొంగతనం చేయడానికి భర్త చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు. అతడి చేసిన ప�
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉత్తరమేరూర్ గ్రామంలోని చారిత్రాత్మక కుజాంబేశ్వర ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 10శాతాబ్ధంలోని చోళ కాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాల నిధి దొరికింది. ఎండోమెంట్ పరిధిలోకి రాని ఆలయంలో గర్భగుడ
సింగపూర్ లో ఉన్నఓ పురాతన దేవాలయ పూజారీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతను దొంగతనం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పూజారీని అదుపులోకి తీసుకున్నారు. పూజ
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక్
వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
హైదరాబాద్ హయత్నగర్లో చెడ్డీగ్యాంగ్ బీభత్సం సృష్టించారు. కుంట్లూరు గ్రామ శివారులోని యగ్నికపీఠం వేదపాఠశాలలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. కిశోర్స్వామి అనే వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దోచుకున్నారు. ఆరుగు�