Home » Gold Rate Today
భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా...బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.
బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత వారం రోజుల నుంచి ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం గోల్డ్ ధరల్లో ఎలాంటి ఛేంజ్ లేదు. సోమవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వ్యాపార నిపుణులు వెల్లడిస్తున్నారు.
బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.
బంగారు కొండ.. తొవ్వుకున్నోళ్లకు తొవ్వుకున్నంత బంగారం
భారీగా దిగొచ్చిన బంగారం ధరలు
https://youtu.be/Bi7m0aNCkgo
మూడ్రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం కొనుగోలుదారునికి షాక్ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్వెస్టర్లు అనాసక్తి చూపించడం పతనానికి ఓ కారణం. ఫలితంగా పసిడితో పాటు వెండి ధర కూ�
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా క్షీణించింది. భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రికి భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతో�
పెట్రోల్ ధరలు రోజు రోజుకు కొద్ది తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం 8 పైసలు, డీజీల్ ధర 5 పైసలు దిగొచ్చింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 76.30 కాగా, డీజిల్ ధర రూ. 70.96కి తగ్గింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం పెట్రోల్ ధర రూ. 76.38 ఉండగా..డీజిల్ ధర రూ. 71.01�