Home » Gold Rate Today
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండిపై రూ. 500 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దూకుడు పెంచాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా గోల్డ్ రేటు పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 700 పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర..
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. 22 క్యారెట్ల కేజీ బంగారం ధర రూ.20వేల వరకూ తగ్గినట్లు సమాచారం. దీంతో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.47వేల 450 పలుకుతుండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 760కు చేరింది.
పసిడి మరింత ప్రియంగా మారిపోతుంది.. వారాల వ్యవధిలో వేలు ధాటి తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.1000కి పైకి చేరింది. వెండి రేటు అయితే దాదాపు రూ. 3 వేలు మించిపోయింది..
పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గిపోయాయి. అయితే, చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 50వేలకు దగ్గరగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది.
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో 9 సార్లు బంగారం రేటు పెరగ్గా, ఒకసారి తగ్గింది.. 2 సార్లు స్థిరంగా ఉంది.
బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ క్రింది విధంగా