Home » gold stolen
వాహనాల్లో వచ్చిన ముఠా జాతీయ రహదారిపై కుతిరన్ సమీపంలో ఈ దోపిడి చేస్తుండగా, ఆ రోడ్డులోనే వెళ్తున్న వారు అంతా..
22 ఏళ్ల క్రితం దోపీడీ తర్వాత ఫిర్యాదు దారులకు చేతికందింది బంగారం..దోపిడీ జరిగినప్పుడు ఈ బంగారం విలువ రూ.13 లక్షలు. కానీ ఇప్పుడు రూ.8 కోట్లుపైనే విలువ కావటం విశేషం.
seven members of muthoot finance thieves held near hyderabad : తమిళనాడులోని హోసూరు లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నిన్న భారీ చోరీ జరిగింది. ముత్తూట్ సిబ్బందిని తాళ్లతో కట్టేసి దుండగులు సుమారు 25 కేజీల బంగారం, 96వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అయితే దుండగులు హోసూరు నుంచి హైదరాబాద్ మ�
Nepali gang Hulchul In Hyderabad : నగరంలో నేపాలీ గ్యాంగ్ లు హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట చోరీలకు పాల్పడుతూ..భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసిన ఈ ముఠాలు..శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సంపన్నుల కుటుంబాల్లో చేరి నమ్మకంగా వ్యవ