Home » gold theft
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించి దొంగలను పట్టుకున్నారు.
ఇళ్లలో దాచుకున్న పలు రకాల వస్తువులను ఎలుకలు తీసుకెళ్తుంటాయి.. ఇక డబ్బుల నోట్లు వాటి కంటపడితే కొరక్కు తిని ఎందుకూ ఉపయోగం లేకుండా చేస్తాయి. ఇలాంటి ఘటనలు అనేక సార్లు వినేఉంటాం. కానీ ముంబయిలోని ఎలుకలు పెద్ద సాహసమే చేశాయి. సుమారు రూ. 5లక్షల విలువై�
ఎస్బీఐ బ్యాంకు లాకరు నుంచి 2కేజీల 800గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. భైజ్నాథ్ పోలీస్ క్యాంప్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. బ్యాంకులో క్లీనర్ గా పనిచేస్తున్న ఉమేశ్ మాలిక్ ఏప్రిల్ 23 నుంచి పరారీలో ఉండటంతో నిందితుడిగ�
రేపో..మాపో పోలీసు కానిస్టేబుల్ అయి దొంగలను పట్టుకోవాల్సిన అభ్యర్ధి ... దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. రాష్ట్ర పోలీస్ పరీక్షలో ప్రతిభ చూపి.... పోలీసుగ
విజయవాడలో దొంగల హడావిడి ఎక్కువయ్యింది. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అది చెడ్డీగ్యాంగ్ పనా.... లేక ఎవరు చేశారో అని ప్రజలు హడలి పోతున్నారు. అనుమానిత వ్యక్తులను సైతం ప్రజలు పట్టుకుంటున్న స
పబ్కి వచ్చిన దంపతులు వ్యాలేట్ పార్కింగ్ ఉండటంతో కారు కీస్ డ్రైవర్కి ఇచ్చి పబ్లోకి వెళ్లారు. తిరిగి వచ్చే చూసే సరికి కారులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు.