Home » gold
పసిడి ధర బుధవారం కాస్త తగ్గగా, వెండి ధర పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,837గా ఉండగా, ఇవాళ రూ.40 తగ్గి రూ.52,797గా నమోదైంది. వెండి ధర ఇవాళ కిలోకు రూ.100 పెరిగి రూ.62,056గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు రూ.1,42,817 (USD 1,745)గా నమోదైంది. ఇక వెండి ఔ
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. బంగారం,నగదుకు సంబంధించి .ఏఏ బ్యాంకుల్లో ఎంతెంత? ఏమేమి ఉన్నాయో వెల్లడించింది.
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
కర్ణాటకలో ఒక మంత్రి తన నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడు. గిఫ్టు బాక్సుల్లో రూ.లక్ష నగదు, బంగారం, వెండి, పట్టు చీర, ధోతి వంటివి ఉన్నాయి.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయని సౌదీ అరేబియా ప్రకటించింది. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య,, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.
శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.