Home » gold
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఎన్నో ఆశలతో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. ఇక ఏవేవి పెరుగుతాయో..వేటి ధరలు తగ్గుతాయో అని ఎదురు చూసినవారికి స్పష్టత ఇచ్చేశారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి ధరలు పెరిగేవి ఏమిటో..తగ్గేవి ఏమిటో తెలుసుకుందాం..
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను బెదిరించి బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టు టెర్నినల్-3 వద్ద ప్రయాణికులను బెదరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వారి దగ్గర నుంచి సుమార�
దేశంలో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.473 తగ్గి రూ.53,898కి చేరింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.54,371గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,241 తగ్గి, రూ.65,878గా కొనసాగు
పసిడి ధర బుధవారం కాస్త తగ్గగా, వెండి ధర పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,837గా ఉండగా, ఇవాళ రూ.40 తగ్గి రూ.52,797గా నమోదైంది. వెండి ధర ఇవాళ కిలోకు రూ.100 పెరిగి రూ.62,056గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు రూ.1,42,817 (USD 1,745)గా నమోదైంది. ఇక వెండి ఔ
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. బంగారం,నగదుకు సంబంధించి .ఏఏ బ్యాంకుల్లో ఎంతెంత? ఏమేమి ఉన్నాయో వెల్లడించింది.
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
కర్ణాటకలో ఒక మంత్రి తన నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడు. గిఫ్టు బాక్సుల్లో రూ.లక్ష నగదు, బంగారం, వెండి, పట్టు చీర, ధోతి వంటివి ఉన్నాయి.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.