Home » gold
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.255 పెరిగి, రూ.51,783కు చేరింది. ఇంతకు ముందు 10 గ్రాముల పసిడి ధర రూ.51,528గా ఉంది. అలాగే, దేశంలో వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,610 పెరిగి రూ.58,387కి చేరింది. ఇంతకు ముందు కిలో వెండి ధర రూ.56,777గా �
బంగారంలో స్వచ్ఛత ప్రమాణాల కోసం తీసుకొచ్చిన విధానమే హాల్మార్కింగ్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం పేరుతో నగలు కొంటున్నప్పుడు అందులో ప్యూరిటీ ఉందా?.. లేదా?.. అని తెలుసుకోవడమే హాల్మార్కింగ్ ఉద్దేశం.
సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. దీని విలువ 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు. ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గ�
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.15,000 కోట్లకు పైగా విలువైన బంగారం అమ్మకాలు జరిగాయి.
అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేసే పద్ధతిని మహాభారత కాలం నుండి గుర్తించవచ్చు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే3(మంగళవారం) భారతదేశం అంతటా జరుపుకుంటున్నారు...
బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత తొమ్మిది సెషన్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం పుంజుకున్నాయి. శనివారం దేశీయంగా బంగారం 10 గ్రాముల ధరపై రూ. 550 వరకు...
Gold-Silver Prices : బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రెండురోజులుగా అదే ధరతో కొనసాగుతున్నాయి.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన వారిని ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి.........
కర్నూలు జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు అధికారులు. 5 కోట్లుకు పైగా విలువైన బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న స్వామి అయ్యప్ప ట
విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి తెగబడ్డారు.