Home » gold
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయని సౌదీ అరేబియా ప్రకటించింది. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య,, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.
శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.255 పెరిగి, రూ.51,783కు చేరింది. ఇంతకు ముందు 10 గ్రాముల పసిడి ధర రూ.51,528గా ఉంది. అలాగే, దేశంలో వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,610 పెరిగి రూ.58,387కి చేరింది. ఇంతకు ముందు కిలో వెండి ధర రూ.56,777గా �
బంగారంలో స్వచ్ఛత ప్రమాణాల కోసం తీసుకొచ్చిన విధానమే హాల్మార్కింగ్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం పేరుతో నగలు కొంటున్నప్పుడు అందులో ప్యూరిటీ ఉందా?.. లేదా?.. అని తెలుసుకోవడమే హాల్మార్కింగ్ ఉద్దేశం.
సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. దీని విలువ 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు. ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గ�
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.15,000 కోట్లకు పైగా విలువైన బంగారం అమ్మకాలు జరిగాయి.
అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేసే పద్ధతిని మహాభారత కాలం నుండి గుర్తించవచ్చు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే3(మంగళవారం) భారతదేశం అంతటా జరుపుకుంటున్నారు...
బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత తొమ్మిది సెషన్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం పుంజుకున్నాయి. శనివారం దేశీయంగా బంగారం 10 గ్రాముల ధరపై రూ. 550 వరకు...