gold

    రైలులో గోల్డ్ స్మగ్లింగ్ : 3వేల 314 గ్రాముల బంగారం సీజ్

    January 9, 2019 / 09:17 AM IST

    హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్‌లో చోరులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ద్వారా అక్రమంగా తరలిస్తున్న చోరులు రైళ్లను ఎంచుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గుహాటి వెళ్తున్న గుహటి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు ప్రయాణికుల న�

10TV Telugu News