Home » gold
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. కొన్ని రోజులుగా గోల్డ్ ధర తగ్గుతూ వచ్చింది. గురువారం(ఏప్రిల్ 18,2019) మాత్రం ఏకంగా రూ.405 తగ్గింది. దేశీ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.405 తగ్గుదలతో రూ.32,385కు పడిపోయింది. జువెలర్లు, రిటైలర�
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29
వరుసగా 4వ రోజూ బంగారం ధర తగ్గింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.32,620గా నమోదైంది. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటం.. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర నడిచింది. కేజీ వెండి ధర రూ.80 త�
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.
భారత ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని అమ్మేసింది. మార్కెట్లో గోల్డ్ కి ఉన్న డిమాండ్ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ పని చేసింది.
తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.
మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు గబగబా వెళ్లి కొనేసుకోవాలనుకుంటాం. అటువంటిది ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా (చెల్లించకుండా) అదికూడా గ్రాము రెండు గ్రాములు కాదు ఏకంగా 20 కిలోల బంగారం ఊరికనే వస్తుందంటే మాటలా. Read Also : లక్ష్మీస్�
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్�
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల బంగారాన్నిశంషాబాద్ ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ &n