gold

    గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర

    April 18, 2019 / 03:07 PM IST

    బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. కొన్ని రోజులుగా గోల్డ్ ధర తగ్గుతూ వచ్చింది. గురువారం(ఏప్రిల్ 18,2019) మాత్రం ఏకంగా రూ.405 తగ్గింది. దేశీ మార్కెట్‌లో 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.405 తగ్గుదలతో రూ.32,385కు పడిపోయింది. జువెలర్లు, రిటైలర�

    ఓ జిల్లా బడ్జెట్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులు రూ.2వేల కోట్లు

    April 17, 2019 / 02:03 PM IST

    హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29

    తగ్గిన బంగారం ధర

    April 15, 2019 / 12:46 PM IST

    వరుసగా 4వ రోజూ బంగారం ధర తగ్గింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.32,620గా నమోదైంది. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటం.. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర నడిచింది. కేజీ వెండి ధర రూ.80 త�

    ఎన్నికల్లో..మద్యం, మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్ 

    April 10, 2019 / 04:20 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ  కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.

    నిజమే : 9వేల కిలోల బంగారాన్ని అమ్మేశారు

    April 10, 2019 / 01:36 AM IST

    భారత ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని అమ్మేసింది. మార్కెట్లో గోల్డ్ కి ఉన్న డిమాండ్ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ పని చేసింది.

    కోయంబత్తూరు లో 149 కేజీల బంగారం స్వాధీనం :ఎన్నికల తనిఖీలు 

    April 6, 2019 / 07:30 AM IST

    తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.

    20 కిలోల బంగారం : బాక్సులోంచి బైటికి తీస్తే మీదే

    March 29, 2019 / 06:14 AM IST

    మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు గబగబా వెళ్లి కొనేసుకోవాలనుకుంటాం. అటువంటిది ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా (చెల్లించకుండా) అదికూడా గ్రాము రెండు గ్రాములు కాదు ఏకంగా 20 కిలోల బంగారం ఊరికనే వస్తుందంటే మాటలా. Read Also : లక్ష్మీస్�

    డబ్బే డబ్బు : ఎన్నికల తనిఖీల్లో రూ.143 కోట్లు పట్టివేత

    March 26, 2019 / 08:00 AM IST

    సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా

    ఏపీలో ప్రలోభాలు : రూ.16.53 కోట్లు, రూ.4.22 కోట్ల బంగారం సీజ్ – ద్వివేదీ

    March 19, 2019 / 12:00 PM IST

    ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్�

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత

    March 17, 2019 / 04:16 AM IST

    హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల  బంగారాన్నిశంషాబాద్  ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు  వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఎలక్ట్రానిక్ &n

10TV Telugu News