Home » gold
రామజన్మభూమి అయోధ్య రామాలయం నిర్మాణంలో వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో నిర్మిస్తామంటూ హిందూ మహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్య�
నాణ్యమైన సౌకర్యాలు అందించే ఆస్పత్రులకు గుడ్ న్యూస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్పత్రులకు రేటింగ్ సిస్టమ్ రాబోతోంది.
5 నెలల్లో రూ.497.27 కోట్లు. 524 కిలోల బంగారం, 3వేల 98 కిలోల వెండి. ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా.. ఇదంతా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. అవును.. వడ్డీకాసుల వాడి హుండీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిలో కానుకలు, డొనేషన్లు వచ్చ�
శంషాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రయాణికుడిని చితక్కొట్టి అతడి నుంచి డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు. శంషాబాద్
పలుకే బంగారమాయేనా.. అనే మాట మార్చిపోవాలి అందరూ. పలుకే వెండిమయమయ్యేనా అనుకోవాల్సిందే. రోజురోజుకూ పుంజుకుంటోన్న వెండి ధర ఆకాశన్నింటింది. పది రోజులుగా పెరుగుతూనే ఉన్న వెండి ధర కేజీ. రూ.50వేల 200కు చేరుకుంది. వినాయకచవితి పండుగ తర్వాతి రోజైన మంగళవార
నిజామాబాద్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడు వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు.
తిరుమల శ్రీనివాసుడు మరో రికార్డు పట్టేశాడు. జులై నెలలో భక్తుల నుంచి వచ్చిన బంగారం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 130కేజీల బంగారంతో రికార్డులకెక్కాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అత్యధిక మొత్తంలో ఇంత బంగా�
టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ
బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. మంగళవారం(ఆగస్టు 27,2109) 10గ్రాముల బంగారం ధర రూ40వేలు
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్�