Home » gold
కొత్త ఏడాది 2020లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదిలో బంగారం ధరలు 25శాతం మేర పెరిగినప్పటికీ ఈ కొత్త ఏడాదిలోనూ అదే స్థాయిలో బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. గత ఏడాద
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. పై పైకి ఎగబాకుతోంది. కొద్ది రోజులుగా ధరలు దిగి ఉండడంతో పసిడి ప్రియులు బంగారం కొనడానికి మెగ్గు చూపారు. ఇదంతా డిమాండ్ తగ్గిపోవడమే కారణమని వ్యాపార నిపుణులు వెల్లడించారు. అయితే..అనూహ్యంగా..అంతర్జాతీయంగా ధరలు పె
పసిడి ధర పతనం మరో రోజుకు కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 22 కార్యెట్ల బంగారం 10గ్రాములకు కూడా రూ.30కు పడిపోయింది. దీంతో రూ.35వేల 910గా నిలిచింది. బంగారంతో పాటు వెండి అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. ఫలితంగా వెండి ధర రూ.47,400క
దేశీయ మార్కెట్లో బంగారం రేట్ మరోసారి పెరిగింది. అమెరికా-చైనా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటం లాభాలు తెచ్చిపెడుతుంది. మూడేళ్లతో పోల్చి చూస్తే బంగారం ధర దేశీయ మార్కెట్లో ప్రస్తుత నెలలోనే అత్యంత దారుణంగా ఉంది. నవంబరు 28నాటికి 0.53శాతం అంటే రూ.198 ప�
రాశిపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గురువారం పాత పేపర్లతో పాటు రూ.5లక్షల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలను మహిళ అమ్మేసింది. పొరబాటున పాత సామాను అమ్మేవ్యక్తికి విలువైన వస్తువులు అప్పగించేశానని తర్వాత తెలుసుకుంది. తేరుకుని అతని కోసం ప
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెళ్లి కానుక పేరుతో ప్రభుత్వాలు డబ్బులను ఇచ్చేందుకు ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా అస్సాం ప్రభుత్వం కూడా పె�
బంగారం క్రమంగా తగ్గుతూ ఉండటం అంతర్జాతీయ మార్కెట్ను నిరాశపరుస్తున్నా సగటు వినియోగదారుడికి శుభవార్తే. సెప్టెంబరు నెలలో రూ.40వేలకు చేరిన 10గ్రాముల బంగారం ధర నవంబరు 15 శుక్రవారం నాటికి రూ.37,971 స్థాయికి క్షీణించింది. ఈ 3 నెలల్లో బంగారం ధర ఏకంగా రూ.2వే�
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా క్షీణించింది. భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రికి భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతో�
యాక్షన్ సినిమాకి మించిపోయే క్రైమ్ సీన్ తమిళనాడులో జరిగింది. కడుపులో బంగారం ఉంచుకుని స్మగ్లింగ్ చేస్తున్న మహిళల నుంచి కూడా దోచేశారు. దాదాపు 3కిలోల వరకూ ఉన్న బంగారు ముద్దల్ని తీసుకుని ఉడాయించారు. చెన్నై పల్లావరం రహదారిలో జరిగిన ఘటన సంచలనం రే�
బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.