Home » gold
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు
పసిడి ధర ఆకాశానికంటింది. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన ధర పదిహేను రోజుల్లో రూ.600 పెరిగి పీక్స్కు చేరింది. బంగారం ధర పెరుగుతూ పోతుంటే.. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం పెరగడానికి కరోనా వైరస్ ఓ ప్రధాన కారణమనే చెప్పాలి. చైనాలో ఏర్పడ్డ కరో�
మూడ్రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం కొనుగోలుదారునికి షాక్ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్వెస్టర్లు అనాసక్తి చూపించడం పతనానికి ఓ కారణం. ఫలితంగా పసిడితో పాటు వెండి ధర కూ�
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఇండియన్ మార్కెట్లో స్వల్పంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. చైనాలో వైరస్ భారత మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. దీంతో ధరలో కాస్త మార్పు కనిపించి 0.52శాతానికి పడిపోవడంతో 10గ్రాముల బంగారం ధర రూ.40వేల 75లకు చేరింది. ఇదిలా ఉంటే వెండి ధరల్లోన
వారంలో చూస్తే.. బంగారం ధరలు దిగొచ్చినట్లే కనిపిస్తుంది. 24 క్యారెట్ల ధర భారీగా క్షీణిస్తే.. 22 క్యారెట్ల ధర మాత్రం స్వల్పంగా తగ్గిస్తుంది. బంగారం పడిపోతుంటే వెండి మాత్రం వ్యతిరేకంగా పెరుగుతూ వస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల
బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఖాసిం సులేమానీ హతంతో అమెరికాపై ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇరాన్. ఫలితంగా బంగారంతో పాటు ముడి చమురు ధరలు ఆకాశానికంటుతున్నాయి. ఈ
కొత్త ఏడాది 2020లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదిలో బంగారం ధరలు 25శాతం మేర పెరిగినప్పటికీ ఈ కొత్త ఏడాదిలోనూ అదే స్థాయిలో బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. గత ఏడాద
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. పై పైకి ఎగబాకుతోంది. కొద్ది రోజులుగా ధరలు దిగి ఉండడంతో పసిడి ప్రియులు బంగారం కొనడానికి మెగ్గు చూపారు. ఇదంతా డిమాండ్ తగ్గిపోవడమే కారణమని వ్యాపార నిపుణులు వెల్లడించారు. అయితే..అనూహ్యంగా..అంతర్జాతీయంగా ధరలు పె
పసిడి ధర పతనం మరో రోజుకు కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 22 కార్యెట్ల బంగారం 10గ్రాములకు కూడా రూ.30కు పడిపోయింది. దీంతో రూ.35వేల 910గా నిలిచింది. బంగారంతో పాటు వెండి అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. ఫలితంగా వెండి ధర రూ.47,400క