gold

    గుప్త నిధుల పేరుతో రూ.25 లక్షల మోసం : అయిదుగురు అరెస్ట్, రూ.9 లక్షలు రికవరీ

    October 10, 2020 / 11:14 AM IST

    chittoor police arrest : గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన ఐదుగురు సభ్యులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి రూ 9 లక్షల నగదు స్వాధీన పరచుకొన్నట్లు పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ తెలిపారు. చెన్నై�

    వీడో రకం.. పగలు మాత్రమే దొంగతనాలు చేస్తాడు, బంగారం మాత్రమే కాజేస్తాడు.. గుంటూరులో పగటి దొంగ దొరికాడు

    October 10, 2020 / 11:03 AM IST

    variety thief: సహజంగా దొంగతనం ఎప్పుడు చేస్తారు అంటే…దొంగతనం అలవాటు లేని వాళ్లు కూడా టక్కున చెప్పే సమాధానం రాత్రిపూట అని. ఆ సమయంలో అందరూ పడుకుంటారు కాబట్టి.. పని ఈజీగా పూర్తవుతుంది. కానీ ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ. కేవలం పగటిపూట మాత్రమే చోరీలు చేస్తాడ

    N-95 Mask లో బంగారం Smuggling

    October 2, 2020 / 01:13 PM IST

    Kerala N-95 Mask : అక్రమంగా బంగారం తరలించడంలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి ఆటలు సాగడం లేదు. తాజాగా ఓ దొంగ..మాస్క్ లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలో సాధార

    4 కిలోల బంగారం కోసం సోదరుడిని Murder

    September 29, 2020 / 10:04 AM IST

    man murder:డ్రైవర్ తో కలిసి సోదరుడ్ని Murder చేశాడో వ్యక్తి. థానె జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాటిక్ చేసిన ఈ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు విచారణలో బంగారం కోసం వ్యక్తిని చ�

    విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ….రూ. 50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

    September 14, 2020 / 09:01 PM IST

    విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన

    దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు

    September 13, 2020 / 09:24 AM IST

    Indian In UAE : దుబాయ్ లో నివాసం ఉంటున్న భారతీయుడి నిజాయితీకి మెచ్చి…సత్కరించారు అక్కడి పోలీసులు. విలువైన వస్తువులున్న బ్యాగును ఇచ్చినందుకు అవార్డు ఇచ్చారు. దుబాయి్ లో రేతేష్ జేమ్స్ గుప్తా నివాసం ఉంటున్నారు. ఇతను ఓ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ �

    దిగొస్తున్న బంగారం ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి తగ్గింది

    September 8, 2020 / 08:38 PM IST

    కరోనా సమయంలో భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తుండగా.. గత ఐదు రోజుల్లో నాలుగోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో

    Chess Olympiad : ఫైనల్ రౌండ్..నిలిచిన ఇంటర్నెట్, ఛాంపియన్లుగా ఇండియా, రష్యా

    August 31, 2020 / 10:21 AM IST

    ప్రతిష్టాత్మక Chess Olympiad లో భారత్ విజయం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ICF) ప్రకటించింది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఫస్ట్ టైమ్ ఆన�

    దీపావళి నాటికి బంగారం ధర రూ.70వేలకు వెళ్లే అవకాశాలు

    August 9, 2020 / 06:05 PM IST

    రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించడం లే�

    కరోనాతో మహిళ మృతి : ఒంటిపై విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు మాయం

    August 3, 2020 / 06:41 AM IST

    కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… శవాలపై పేలాలు ఏరుకునే  చందంగా మారిందని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై రోగుల బంధువులు వాపోతున్నారు . హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కరోనా సోకి ఒక మహిళ ఆదివారం

10TV Telugu News