Home » gold
ప్రతిష్టాత్మక Chess Olympiad లో భారత్ విజయం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ICF) ప్రకటించింది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఫస్ట్ టైమ్ ఆన�
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించడం లే�
కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… శవాలపై పేలాలు ఏరుకునే చందంగా మారిందని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై రోగుల బంధువులు వాపోతున్నారు . హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కరోనా సోకి ఒక మహిళ ఆదివారం
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్త
తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిప�
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పన
చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �
బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ �
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా
నాసా ఈ ఏడాది సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేయనుంది. చాలా ప్రయత్నాల తర్వాత సొంత వెర్షన్లో మార్టియన్ ఆక్సిజనరేటర్ ను సిద్ధం చేస్తుంది. బుధగ్రహంపై ఆక్సిజన్ తయారుచేసేందుకు గోల్టెన్ బాక్స్ వాడనుంది. ఈ ప్రక్రియను మార్స్ ఆక్సిజన్ ఐఎస్ఆర్యూ ప్రయోగం అం