gold

    బంగారం కొంటున్నారా: 3 బ్యాంకుల్లో భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు 

    October 25, 2019 / 08:32 AM IST

    పసిడి పండగ.. ధన త్రయోదశి వచ్చేసింది. బంగారం కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండగ ఆఫర్లలో బంగారం సొంతం చేసుకోవడానికి తొందరపడుతుంటారు. ధన త్రయోదశి, దీపావళి పండగ పర్వదినాల్లో బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నార

    బంగారం పండుగ వచ్చింది : పాత బంగారం తెస్తే కొత్త ఆభరణాలు

    October 25, 2019 / 01:21 AM IST

    దీపావళి పండుగకు ముందు వచ్చేది ధన త్రయోదశి. బంగారం..వెండి వంటి విలువైన వాటిని కొనుగోలు చేసి..లక్ష్మీదేవిని పూజించే ఉత్తరాది సంప్రాదాయం..తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కానీ బంగారం భారీగా ధర పెరుగుతోంది. దీంతో ఎవరూ ఆభరణాలు కొనుగోలు చేయరని, కేవలం

    Gold Prices : బంగారం కిందకు..వెండి పైకి

    October 24, 2019 / 03:22 AM IST

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు..బుధవారం పెరిగాయి. గత నెలతో పోలిస్తే..రూ. 2 వేలు తగ్గింది. కానీ వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. రూ. 500 పెరిగింది. కిలో వెండి రూ. 48 వేల 500గా ఉంది. ఏపీ రాష్ట్రంలో ఇదే

    దీపావళికి బంగారం,వెండి కాదు ఇనుప కత్తులు కొనండి

    October 20, 2019 / 10:31 AM IST

    త్వరలో రాబోయే  దీపావళికి బంగారం, వెండి పాత్రలకు బదులుగా దేశంలోని హిందువులందరూ ఇనుముతో చేసిన కత్తులు కొనాలని సూచించారు యూపీ కి చెందిన బీజేపీ నాయకుడు గజరాజ్ రాణా. నవంబర్ నెలలో అయోధ్యపై తీర్పు రానుంది. ఈ సమయంలో గజరాజ్ రాణా వ్యాఖ్యలు వివాదాస్�

    ఆంధ్రాబ్యాంక్ లో భారీ చోరీ.. 15కిలోల బంగారం మాయం : ఆందోళనలో కస్టమర్లు

    October 15, 2019 / 03:15 AM IST

    చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు

    అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారం పట్టివేత

    October 10, 2019 / 02:57 PM IST

    అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్‌ రైల్‌లో అనుమానంగా కనిపిస్తున్న ఇద్దరి వ్యక్తులను చెక్ చేశారు. వారి వద్ద 4.99కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింద�

    మళ్లీ పెరిగిన బంగారం.. వెండి అదే బాటలో 

    October 4, 2019 / 08:06 AM IST

    దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర 38వేల 300కి పెరిగింది. వెండి ధర రూ.46వేలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాములు (24 క్యారెట్లు) పసిడి ధర పైకి ఎగిసి రూ.39వేల 590కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీలమైన ట్రెండ్ కారణంగా �

    లలితా జువెలరీ దొంగ దొరికాడు : రూ.13 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

    October 4, 2019 / 01:58 AM IST

    లలితా జువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగ దొరికాడు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి

    మాజీ మేయర్ ఎలా సంపాదించాడో: బేస్‌మెంట్‌లో రెండు లారీల బంగారం

    September 29, 2019 / 06:06 AM IST

    బంగారమంటే అందరికీ మక్కువే. కొందరు బంగారాన్ని ఆభరణాలుగా మార్చి ఒంటిపై వేసుకుని మురిసిపోతే.. మరికొందరు కొని దాచుకుంటారు. ఇంకొందరు గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బంగారాన్ని సొంతం చేసుకుంటారు. అయి�

    జాతకం చూసుకోలేదా సారూ : జ్యోతిష్యుడి ఆఫీసులో నకిలీ సీబీఐ దాడులు, బంగారం చోరీ

    September 24, 2019 / 07:05 AM IST

    భవిష్యత్ చెప్పే జోతిష్యుడినే బురిడీ కొట్టించారు. తన విద్యతో ఎందరికో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మోసపోయారు. We are from CBI అంటూ సినిమా స్టయిల్లో రైడింగ్‌ చేసి కావాలసినవన్నీ పట్టుకుపోయారు. నిత్యం జనాలతో కిటకిటలాడే అమీర్‌పేట్‌లో సీబీఐ దాడి

10TV Telugu News