gold

    దుబాయ్ గోల్డ్ స్మగ్లర్‌ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

    March 7, 2019 / 10:28 AM IST

    హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు దుబాయ్ నుంచి వస్తున్న గోల్డ్ స్మగ్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.17.5లక్షలు విలువ చేసే 550గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. సయ్యద్ అబ్దుల్ హై తమీమ్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి బంగారం తీస�

    Gold Rate : బంగారం ధర పై పైకి…

    February 17, 2019 / 02:51 AM IST

    మళ్లీ బంగారం ధర పైకి ఎగబాకుతోంది. ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని..ఈ ఏడాదిలో పెరిగే ఛాన్స్‌లున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు గత 3ఏళ్లుగా రూ. 30 వేల నుండి రూ. 32వేల 500 మధ్య ఉంది. ధరలు పెరగడంతో 10 గ్రాముల (24 క్యారెట

    వేములవాడ రాజన్న బంగారం : 18 కిలోలు 

    February 1, 2019 / 06:33 AM IST

    కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు  వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ�

    బడ్జెట్ 2019 : బంగారంపై పన్ను తగ్గిస్తారా!

    January 30, 2019 / 05:59 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో బంగారానికి ప్రోత్సాహం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. పెద్ద నోట్ల రద్దు..జీఎస్‌టీ గోల్డ్ బిజినెస్ పై ప్రభావం చూపింది. అప్పటి నుంచి సమస్యలు ఎదుర�

    పెరుగుతున్న బంగారం ధరలు

    January 30, 2019 / 04:48 AM IST

    హైదరాబాద్ : మళ్లీ పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడం..వ్యాపారులు..రిటైలర్లు కొనుగోలు చేస్తుండడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీల�

    కారులో ’పైసా‘ సినిమా  :  కుప్పలు కుప్పలుగా కరెన్సీ

    January 24, 2019 / 07:34 AM IST

    నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా

    ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం 

    January 12, 2019 / 08:33 AM IST

    చెన్నై : బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  ఇద్దరు ప్రయాణికులు వద్ద నుండి స్వాధీనం చేసుకున్�

    రైలులో గోల్డ్ స్మగ్లింగ్ : 3వేల 314 గ్రాముల బంగారం సీజ్

    January 9, 2019 / 09:17 AM IST

    హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్‌లో చోరులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ద్వారా అక్రమంగా తరలిస్తున్న చోరులు రైళ్లను ఎంచుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గుహాటి వెళ్తున్న గుహటి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు ప్రయాణికుల న�

10TV Telugu News