Home » gold
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్�
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల బంగారాన్నిశంషాబాద్ ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ &n
హైదరాబాద్ ఎయిర్పోర్టుకు దుబాయ్ నుంచి వస్తున్న గోల్డ్ స్మగ్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.17.5లక్షలు విలువ చేసే 550గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. సయ్యద్ అబ్దుల్ హై తమీమ్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి బంగారం తీస�
మళ్లీ బంగారం ధర పైకి ఎగబాకుతోంది. ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని..ఈ ఏడాదిలో పెరిగే ఛాన్స్లున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు గత 3ఏళ్లుగా రూ. 30 వేల నుండి రూ. 32వేల 500 మధ్య ఉంది. ధరలు పెరగడంతో 10 గ్రాముల (24 క్యారెట
కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో బంగారానికి ప్రోత్సాహం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. పెద్ద నోట్ల రద్దు..జీఎస్టీ గోల్డ్ బిజినెస్ పై ప్రభావం చూపింది. అప్పటి నుంచి సమస్యలు ఎదుర�
హైదరాబాద్ : మళ్లీ పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడం..వ్యాపారులు..రిటైలర్లు కొనుగోలు చేస్తుండడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీల�
నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా
చెన్నై : బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులు వద్ద నుండి స్వాధీనం చేసుకున్�