Home » Goldman Sachs
Gold Prices : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలు అమాంతం పెరగనున్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ. 1.25 లక్షలకు చేరే అవకాశం ఉంది. బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెల ప్రారంభంలో తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నాయి.
మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు ప్రకటించిందో సంస్థ.అంతేకాదు కుటుంబ సభ్యులకు అనారోగ్యంపాలైనా..సెలవులు ఇస్తోంది. అలాగే బంధువులు చనిపోయినా వేతనంతో కూడిన సెలవులు ఇస్తోంది.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త పేమెంట్ సర్వీసు రాబోతోంది. ఈ కొత్త సర్వీసు ద్వారా మీకు నచ్చిన ఏదైనా ప్రొడక్ట్ కొనుకోవచ్చు.. తర్వాత ఆన్ లైన్ ఇన్ స్టాల్ మెంట్సులో పేమెంట్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో ఆడే పోకర్ గేమ్ (మూడు ముక్కలాట)కు బానిసై అప్పులు పాలైన మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్ మ్యాన్ సాచ్ సంస్థ సీనియర్ ఉద్యోగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వాల్ స్ట్రీట్ బ్యాంకుకు వైస్ ప్రెసిడెంట్ అయిన అశ్వన్ జన్ జ�