Good news

    సీఎం జగన్ గుడ్ న్యూస్ : పరిహారం రూ.10వేలకు పెంపు

    November 20, 2019 / 02:34 PM IST

    ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త వినిపించింది. వేట నిషేధం పరిహారం పెంచింది. రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో

    వయోపరిమితి పెంపు : నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

    November 16, 2019 / 05:50 AM IST

    నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన

    ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు గుడ్ న్యూస్

    November 16, 2019 / 03:46 AM IST

    ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని

    ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : వేతనాలు పెంపు

    November 16, 2019 / 02:19 AM IST

    సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన

    నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : 2,500 పోస్టులు భర్తీ

    November 10, 2019 / 03:08 PM IST

    ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ వినిపించనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020

    రైతులకు సీఎం జగన్ శుభవార్త

    November 6, 2019 / 01:36 PM IST

    ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన

    అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త: సీఎం చేతుల మీదుగా చెక్కులు

    November 6, 2019 / 03:19 AM IST

    ఎంతోకాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ �

    శ్రీవారి భక్తులకు శుభవార్త : రూ.10వేలకు వీఐపీ బ్రేక్ దర్శనం

    October 21, 2019 / 02:38 PM IST

    శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్�

    అయోధ్యలో మందిర నిర్మాణంపై త్వరలో శుభవార్త

    October 6, 2019 / 02:31 AM IST

    త్వరలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై శుభవార్త వింటారని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. శనివారం గోరఖ్‌పూర్‌లో మురారి బాపు రామకథా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ…మనమంతా రాముని భక్తులం. మన భక్�

    అంగన్ వాడీలకు శుభవార్త

    October 2, 2019 / 03:19 PM IST

    అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

10TV Telugu News