Home » Good news
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�
బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమవుతాయో ఏమో..బ్యాంకు విధించిన ఆంక్షల నడుమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాం..తాము కష్టపడి సంపాదించని సొమ్ము తమకు చేతికి అందుతుందా అని ఎంతోమంది YES Bank ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు సంక్�
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. డియర్నెస్ అల్లోవెన్స్ను 4శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఇది వర్తిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డీఏ
తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీకి రోజుకు రూ. 1.50 కోట్లు లాభం వస్తోందని తెలిపారు. గత రెండు నెలలుగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయంతోనే జీతాలిస్తున్నట్లు వెల్లడించారు. 2020, మార్
తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు…5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్�
ఏపీలో సేకరించిన 11 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్ వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా అప్రమత్తపై వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్�
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. బాలకృష్ణ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని స్టార్ హీరోలుగా మారారు. కళ్యాణ్ రామ్, తారకరత్న�