Good news

    వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్, రైతులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

    July 25, 2020 / 08:34 AM IST

    రైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేయనుంది. జిల్ల�

    130 రోజులు… క్యూబాలో No New Domestic Cases

    July 20, 2020 / 08:50 AM IST

    కరోనా మహమ్మారికి అగ్రరాజ్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ గడగడలాడిస్తోంది. కానీ ఓ చిన్న దేశం మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పనులు నిర్వహించు

    H 1Bవీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

    July 18, 2020 / 03:06 PM IST

    అమెరికా గవర్నమెంట్ హెచ్1బీ, ఇతర వర్క్‌ వీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య లే�

    గుడ్ న్యూస్, ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    July 18, 2020 / 10:30 AM IST

    రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �

    గుడ్ న్యూస్: డబుల్ ప్రొటెక్షన్ ఇస్తున్న ఆక్స్‌ఫర్డ్ COVID-19 వ్యాక్సిన్..

    July 18, 2020 / 07:24 AM IST

    ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు మరియు ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న COVID-19 వ్యాక్సిన్ యాంటీబాడీస్ మానవులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా ఘోరమైన కరోనా వైరస్ నుంచి ‘డబుల్ ప్రొటెక్షన్’ ను అందిస్తుంది. టీకా ఇచ్చినప

    ఏపీ వాసులకు గుడ్ న్యూస్..కరోనా తగ్గుముఖం

    May 13, 2020 / 02:29 AM IST

    ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా..  గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలేదు. 2020, మే

    పెన్షనర్లకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ నెల మొత్తం పెన్షన్

    April 27, 2020 / 12:53 AM IST

    పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�

    డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ శుభవార్త, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ‘సున్నా వడ్డీ’ పథకం పున ప్రారంభం

    April 20, 2020 / 05:57 AM IST

    కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం తాత్సారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు

    ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    April 16, 2020 / 09:54 AM IST

    దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.

    మద్యం ప్రియుళ్లకు శుభవార్త

    March 30, 2020 / 04:53 AM IST

    మద్యం ప్రియుళ్లకు ఊరటనిచ్చే వార్త ఇది. లిక్కర్ షాపులు బంద్ చేయడం లేదు. పైగా వైన్ షాపులకు ఎవరు వెళుతారు..ఒక్క క్లిక్ తో మద్యం ఇంటికి వస్తే..ఎంత బాగుండే..అని అనుకుంటున్న వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఆన్ లైన్ లోనే మద్యం కొనుగోళ్లు చేసుకోవచ్�

10TV Telugu News