Home » gopala krishna dwivedi
అమరావతి : ఏపీ కేబినెట్ మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంప
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి కారణం వీవీప్యాట్ స్లిప్స్ లెక్కింపు అని చెప
APలో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈవీఎంలను ధ్వంసం చేశారు. కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్టు రాష్�
గుంటూరు : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీరియస్ అయ్యారు. ఎన్నికల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు వేసేందుకు వెళ్లిన ద్వివేదికి నిరీక్షణ తప్ప�
టీడీపీ ఎంపీ సిఎం రమేష్ ఇంట్లో చేసిన సోదాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందించారు.
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్�
అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మార్చి 11న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతా
అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నిక�