Gorakhpur

    తల్లి పాల బలం : కరోనాను జయించిన 3 నెలల బాలుడు

    April 27, 2020 / 02:44 AM IST

    కరోనా వైరస్ కారణంగా కొంతమంది బలవతుండగా..మరికొంత మంది దీని నుంచి బయటపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి మొదలుకుని…వృద్ధుల వరకు ఇందులో ఉన్నారు. 100 సంవత్సరాలు దాటిన వారు కూడా కరోనాను జయించారు. తాజాగా మూడు నెలల బాలుడు ఈ జాబితాలో చేరారు. ఎలాంటి మందుల

    ఫ్రీ చికెన్ మేళా…జనసంద్రమైన రోడ్లు

    March 1, 2020 / 12:33 PM IST

    కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�

    మోడీ రైతు బంధు : కోటిమంది ఖాతాల్లోకి రూ.2వేలు

    February 24, 2019 / 08:12 AM IST

    రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని

    చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

    February 24, 2019 / 04:08 AM IST

    పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి

    రైల్లో శానిటరీ ప్యాడ్స్ కోసం యువతి పిటిషన్ : భారీ స్పందన

    January 31, 2019 / 08:12 AM IST

    అనుకోకుండా రైలు ప్రయాణంలో తాన్వి మిశ్రా అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మెన్సెస్ వచ్చింది. నరక యాతన అనుభవించింది. ఈ సమస్యకు ఏం చేయాలో ఆలోచించింది. తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో 'చేంజ్ డాట్ ఆర్గ్' మాధ్యమంగా ఓ పిటిషన్ ను పోస్ట్ చేసింద�

10TV Telugu News