Home » Goshamahal
అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ�
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద గురువారం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
గోషామహల్ చాక్నవాడిలో 30 ఏళ్లక్రితం నిర్మించిన ఓ నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ప్రయాణించే కార్లు, బైకులు, ఆటోలు నాలాలో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ... రాజసింగ్ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఢిల్లీకి వెళ్లారు. పార్టీ లైన్ దాటారన్న అధిష్టానం నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రేపటితో గడువు ముగియనుంది. రాజాసింగ్ జైల్లో ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రాజాసింగ్ భార్య అధిష్టానాన
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద బెయిల్ మంజూరు చేసింది.
గోషామహల్ ఎమ్మెల్యే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీ, తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
భారతీయ జనతా పార్టీ ఫైర్బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే Raja Singh పార్లమెంటు సీటుపై కన్నేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు గ�