Home » Gossip Garage
వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లను రెడ్బుక్లో రాస్తున్నానని.. వారిని గుర్తించుకుని తాము అధికారంలోకి రాగేనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికల�
ఎమ్మెల్యేగా గెలిచి 8 నెలలు అయినా... ఇంతవరకు కార్యాలయాల్లోకి అడుగుపెట్టలేదట సదరు ఎమ్మెల్యేలు..
జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంలో అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు చాలా మంది లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఎంత మంది, ఏయే స్థాయిలో ఉన్న వారు వెళ్లవచ్చన్న వివరాలు ఆరా తీస్�
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు జారిపోతున్న ఈ సమయంలో వైసీపీ తన ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోగలదా? తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం విశాఖలో విజయంతో తన జైత్రయాత్ర కొనసాగిస్తుందా?
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం... పవన్, లోకేశ్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది.
తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం... ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు.
తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా... ఉత్తరాంధ్రలో సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన సమకాలీకుల్లో దాదాపు అందరికీ ప్రాతినిధ్యం దక్కింది.