Home » Gossip Garage
ఎన్నికల విజయం తర్వాత టీడీపీ దూకుడుగా ఉంటే.. తమ నాయకులు ముఖం చూపకపోవడం వల్ల... అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నామని వాపోతున్నారు కార్యకర్తలు.
నారా-నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని... అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పటిలాగే అచేతనంగా మిగిలి పోవాల్సి వుంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు.
రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని పదవులను వరంగల్ కు కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్.
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
డబ్బులు పోయినా రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారట కౌశిక్ రెడ్డి. ఏదిఏమైనా కౌశిక్రెడ్డి వంటి ఫైర్బ్రాండ్ లీడర్ కూడా..
ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.... ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
తాజా ఎన్నికల్లోనూ విశాఖలో కూటమికి.. ముఖ్యంగా టీడీపీకి బంపర్ మెజార్టీలు కట్టబెట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేను గెలిపిస్తే... మూడో మెజార్టీతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గెలిపించారు విశాఖ వాసులు. ఈ రెండ
గతంలో బీఆర్ఎస్ లో ఉన్న మేయర్... అప్పటి ప్రభుత్వం తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని రెండున్నరేళ్లు గడిపేశారని.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో చేరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ తీరు మారే పరిస్థితులు కనపించడం లేదనే టాక్ నడుస్తోంది.
ఏపీ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి భాగం కానున్నారా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత?
లెక్కలన్నీ బయటకొస్తున్నాయి. తప్పులేవో తేలుతున్నాయి.. అక్రమాలు జరిగాయా? అడ్డగోలు పనులు చేశారా? వ్యవస్థలను నాశనం చేశారా? అధికారులను మేనేజ్ చేశారా? ఏదైనా సరే మొత్తం బయటపడాల్సిందే… జాతకాలన్నీ తేల్చాల్సిందే… ఇది చంద్రబాబు ప్రభుత్వం స్ట్రాటజీ.