Home » Gossip Garage
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం.... కానీ, గల్లంతైన నోట్ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడ�
ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట బీజేపీ పావులు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయగా, స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది సస్పెన్స్గా మారింది.
ఆ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు.
కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపు మయం చేసింది.
ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లు సీఎం కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అసలు ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారన్న సమాచారం సేకరించే పనిలో పడ్డారు ఇండస్ట్రీ పెద్దలు.
మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటున్నారు.
ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని... పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
తన సొంత ఇంట్లో ఉండి కూడా రేవంత్ పర్యటనను లైట్ తీసుకున్నారు. దీంతో అటు పార్టీ వర్గాల్లోను, ఇటు జనంలోను ఈ వ్యవహారం హాట్ డిబేట్కు తెరతీసింది.