Home » government hospitals
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
అత్యవసర సమయాల్లో ఆదుకునే క్రమంలో ఇప్పటికే లక్షల యూనిట్ల రక్తాన్ని చిరంజీవిగారు ఉచితంగా అందించారు. అటువంటి ఉదారతనే మరోసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా చేశారు.
కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూర�
భూపాలపల్లిలో PHCస్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయికి ఎదగడం శుభసూచికంగా అభివర్ణించారు హరీష్ రావు. ఏడాది వ్యవధిలో భూపాలపల్లి వ్యాప్తంగా 650 సిజేరియన్ డెలివరీలు జరిగితే 30మాత్రమే నార్మల్ ప్రసవాలు అయ్యాయని చెప్తూ..
ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది.
పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. 4 బోధనాసుపత్రుల్లో(నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్) సీటీ స్కాన్, ఎంఆర్
Pulse polio vaccination : ఓ వైపు కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జరగనుంది. పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మూడు రోజుల పాట�