Home » Government Railway Police
విధుల్లో ఉన్న ఓ పోలీసు బాధ్యతను విస్మరించాడు. యువతితో కలిసి కదులుతున్న ట్రైన్లో స్టెప్పులు వేసాడు. ఫలితం ఏమైందో చదవండి.
రైల్వే ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు �
బీహార్ రాష్ట్రంలోని భాగల్పుర్ రైల్వే స్టేషన్లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తన తల్లి మరణించిందని తెలియక ఆకలేస్తోంది.. లే అమ్మా అంటూ రోదించాడు.
రైల్వే స్టేషన్లలో ప్రమాదవశాత్తు రైలు కిందపడే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.