Home » Government
అనంతపురం జిల్లాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో జేసీ బ్రదర్స్ తీరు తెలియని వారుండరు. వారి మాటల నైజం.. నోటి దురుసుతనం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. కాకపోతే ఈ మధ్య అన్న జేసీ దివాకర్రెడ్డి కాస్త స్పీ
కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ ల�
ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందా ? రాష్ట్ర పరిధిలోకి వస్తుందా ? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్ణయం ఎవరి ప�
తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ డబ్బుల కోసం పేషెంట్లను ఇబ్బందులకు �
కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజి�
లాక్ డౌన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ ప్రభుత్వాలు ప్రైవేటు స్కూల్ యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. అప్పటినుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల మధ్య ఫీజుల వివాదానికి దారితీసింది. ప్రత్యేకించి గుజరాత్లో ప
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల
ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతోంది. నాడు–నేడు కార్యక్రమాలతో పాఠశాలల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు నాణ్యమైన బోధన, ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణపై దృష్టి పెట్టింది. పోటీని తట్టుకునేలా భాషా పరిజ్ఞానం
కేంద్రంలోని ప్రధాని మోడీ మంత్రివర్గం విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టులో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణ ఆగస్టు రెండవ వారంలో జరగవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణకు శ్రావణ �
కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే