Home » Government
Loan Relief: కరోనా కారణంగా స్తంభించిపోయిన లావాదేవీల కారణంగా లౌక్డౌన్ సమయంలో రుణాల మారటోరియం అమలు చేశారు. దీనికి సంబంధించిన మాఫీపై కేంద్రం శుభవార్త ప్రకటించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన గైడ్�
Moratorium : మారటోరియం (Moratorium) సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. �
Amnesty International-halts work in India అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్ లో తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. మానవ హక్కుల సంఘాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఆరోపించింది.దేశంలో తమ బ్యాంకు ఖాతాలన్నిటినీ అప్రజ�
Vodafone కు అంతర్జాతీయ కోర్టులో భారీ ఊరట లభించింది. పన్ను విధానంలో రూ. 22 వేల 100 కోట్ల నోటీసును భారత ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట�
దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్యకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలించట్లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే తెలిపా�
controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �
Greater Hyderabad Double Bedroom : తెలంగాణలో డబుల్ బెడ్ రూంల రగడ కొనసాగుతోంది. లక్ష ఇళ్లు కట్టలేదని, నిరూపించాలని డిమాండ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారు. చూపిస్తా రండి..అంటూ భట్టికి ఇంటికి నేరుగా తలసాని వెళ�
గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి
Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కీలక బీజేపీ నేతల ఇంటి వద్ద పోలీసులు మోహరిం
విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాపులుప్పాడ గ్రే హౌండ్స్ లో 30 ఎకరాలు గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం కేటాయించనున్నారు. స్థల కేటాయింపుపై అంశాన్ని.. దానికి తగ్గ రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్�