Home » Government
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు. పుర�
అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం. పది మంది ప్�
Vinayaka Chaturthi 2020: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక న�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై బుధవారం (ఆగస్టు 19, 2020) విచార�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�
దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�
రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ
హీరో సుమంత్ తన అమ్మమ్మ అక్కినేని అన్నపూర్ణను గుర్తు చేసుకున్నారు. 2020, ఆగస్టు 13వ తేదీ బుధవారం ఆమె జయంతి. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా…సుమంత్ ఓ ట్వీట్ చేశారు. ‘నా అమ్మమ్మ/ అమ్మ అన్నపూర్ణ జయంతి ఈరోజు’ అంటూ అమ్మమ్మపై తనకు ఉన్న ప్రేమను ప్రేమను వ్�
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే తల్లిదండ్రులు కేవలం 31 శాతం మాత్రమే ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. 61 శాతం తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫా�
ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశ�