Home » Government
AP local body elections : వదల బొమ్మాళీ వదల అన్నట్లుగా ఉంది ఏపీలో సీన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. మరోసారి అధికారులతో కాన్ఫరెన్స్కు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు… ఎస్ఈసీ
Hyderabad Flood victims : హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు బారులు తీరారు. వరద సాయం కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు చిక్కడపల్లిలోని మీ సేవ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడి ఉన�
Bans Chhath Puja : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్నిటిపైనా పడుతోంది. వేడుకలు, సంబరాలను ఆంక్షల నడుమ నిర్వహించుకోవాల్సి వస్తోంది. పండుగలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక�
Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 997 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 169 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు. �
AP sand policy 2019 : ఏపీ ఇసుక కొత్త పాలసీలో వేగంగా అడుగులు పడుతున్నాయి. కేబినెట్ భేటీలో ఇసుక కొత్త పాలసీకి ఆమోదం పొందగా.. రాష్ట్రంలోని ఇసుక రీచులను మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ-1 పరిధిలో ఉత్తరాంధ్రలోని మూడు జిల
Dr YSR Aarogyasri:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రిలో చేరి వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమ
AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్ర�
Hyderabad: యునైటెడ్ స్టేట్స్లోని జార్జియాలో 37ఏళ్ల హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని హత్య చేశారు. ఇంటి బయట పడి ఉన్న మృతదేహానికి పలు కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కుటుంబం కోరుతుంది. మొహ
Government Medical Shops in the State : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను నిర్వహించడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధి�
మిలియన్ కొద్దీ ఇండియన్లు Aarogya Setu యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. కరోనావైరస్ తో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటూ ప్రభుత్వం కండిషన్ కూడా పెట్టింది. ఆరోగ్య సేతు వెబ్ సైట్ మాత్రం ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఐటీ మిన�