Home » Government
భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు రాబోతున్నాయా... రోదసిలో ఇప్పటికే ప్రపంచదేశాల సరసన
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో కేంద్ర ఖజానా గలగలలాడుతోంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కంపెనీలలో ప్రొవిడియంట్ ఫండ్లో ఎంప్లాయిర్, ఎంప్లాయీ రెండు షేర్లను ప్రభుత్వమే చెల్లించనుంది. ఆర్థిక ప్యాకేజీలో ప్రకటనలో భాగంగా ఉద్యోగ�
తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు
చిత్తూరు రెడ్ జిల్లాగా ప్రకటించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ త్వరగా ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జ�