Home » Government
కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినా..కొత్త కొత్త కేసులు నమోదవుతుండడం భారత ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా..కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై నజర్ పెట్టింది. వైరస్ మెడలు వంచ
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఒకరి నుంచి మరొకరికి పలు మార్గాల్లో సంక్రమిస్తున్న వైరస్ బారిన పడి.. శుక్రవారం ఉదయం నాటికి 2 వేలకు పైగా బాధితుల సంఖ్య నమోదుకాగా.. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. �
లాక్డౌన్ : జోర్డాన్లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..
కరోనా ఎఫెక్ట్ : మద్యం షాపులు తెరవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రిషి కపూర్ విజ్ఞప్తి..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. రోజు వారీ కూలీల విషయం ఏంటీ ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వెంటనే వారికి ప్రత
కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.
కరోనా ఎఫెక్ట్పై తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న థియేటర్స్ బంద్పై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి..
‘40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా..ప్రస్తుత పాలనలో జరుగుతున్న అరాచక పాలన తాను ఎప్పుడూ చూడలేదు..ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు..ఇతను సీఎంగా ఉండడం అరిష్టం..పెట్టబడులు రావడం లేదు..కోర్టు వ్యాఖ్యలు చేస్తోంది..పారదర్శకంగా ఎన్నికలు జరగాలి..ఒక్క మాటలో చె�
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ