Government

    కేజ్రీవాల్ మార్కు: సామాన్యుడికి అందుబాటులో స్కూల్ ఫీజులు

    March 12, 2020 / 09:21 AM IST

    ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే ప్రైవేటు విద్య వ్యాపారాన్ని నియంత్రించవచ్చు . ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆ విషయం నిజం చేసి చూపింది. గడిచిన ఐదేళ్లలో ఢిల్లీలోని ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు పెరగకుండా కట్టుదిట్టం చేసింది. ప్రైవేటు స్కూల్స్‌�

    కేంద్ర కేబినెట్‌లోకి జ్యోతిరాదిత్య సింధియా?!: ఉత్కంఠగా మధ్యప్రదేశ్ రాజకీయం!!

    March 10, 2020 / 07:23 AM IST

    కేంద్ర మంత్రి వర్గంలోకి జ్యోతిరాదిత్యసింధియా ఎంటర్ కానున్నారా?మధ్యప్రదేశ్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం జోతిరాదిత్యాను కేంద్ర కేబినెట్ లో కూర్చోబెడుతుందా? సీఎం కమల్‌నాథ్‌‌కు రెబల్ గా మారిన సింధియా 17మంది ఎమ్మెల్యేలతో సహా  ప్రభుత్వం ను�

    మొదటి పదేళ్లు బదిలీల్లేవు, ఉపాధ్యాయుల కోసం అసోం ప్రత్యేక చట్టం

    March 5, 2020 / 02:48 AM IST

    ఉపాధ్యాయుల కోసం అసోం ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మొదటి పదేళ్లు ఒకే చోట పనిచేసేలా..ఆ తర్వాతే..వారికి బదిలీ అవకాశం కల్పించే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు 2020, మార్చి 04వ తేదీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి

    ఇక ఊరిలోనే తీర్పులు… విలేజ్ కోర్టులు

    February 27, 2020 / 12:10 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్‌ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.

    దిశ చట్టం కోసం కమిటీ : జగన్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట

    February 26, 2020 / 10:05 AM IST

    ఏపీలో నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి సీఎం జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అత్యాచారాల వంటి అఘాయిత్యాలకు పాల్పడితే..21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష పడేల�

    టెలికాం కంపెనీలకు ప్రభుత్వం బిగ్ షాక్…. అర్థరాత్రి 11:49 లోపు 90వేల కోట్లు కట్టాల్సిందే

    February 14, 2020 / 02:18 PM IST

    టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.  శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింద�

    ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ : భారీగా పెరిగిన చార్జీలు..!!

    February 10, 2020 / 07:02 AM IST

    ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు  కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర�

    రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు : సుప్రీం

    February 9, 2020 / 10:01 AM IST

    రిజర్వేషన్ కల్పన అన్నది ప్రాధమిక హక్కేమీ కాదు. నియామకాలు, పదోన్నతుల్లో మనహాయింపులు ఇవ్వాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  ప్రభుత్వ పదవుల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రభుత్వానికి తప్పనిసరేమీకా�

    పేదల కోసం..రూ.5వేల కోట్లు అప్పు అడుగుతున్న ఆంధ్ర

    February 4, 2020 / 12:00 PM IST

    ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం HUDCO నుంచి రూ.5వేల కోట్లు అప్పు తీసుకోవాలనుకుంటుంది. హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకుని పేదల కోసం 12వేల ఎకరాల స్థలాలను కొనుగోలు చేయాలనేదే ప్లాన్. రాష్ట్రంలో స్థలాల�

    పన్ను వేధింపులను ఎంతమాత్రం సహించం : ఆర్ధిక మంత్రి

    February 1, 2020 / 08:29 AM IST

    పౌర నేరాలను చట్టబద్ధం చేసేందుకు కంపెనీల చట్టంలో సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్రబడ్జెట్ 2020 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. కంపెనీల చట్టాన్ని

10TV Telugu News