-
Home » Governmentm
Governmentm
టార్గెట్ పీవోకే.. సైన్యం సిద్ధంగా ఉంది: ఇండియన్ ఆర్మీ చీఫ్
September 12, 2019 / 11:08 AM IST
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఉన్న ప్రాంతాలను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండిన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీవోకే వంటి కీలకమైన �