Home » governor tamilisai
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరయ్యారు. తేనీటి విందుకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు.
అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామంలోని వరద బాధితులను గవర్నర్ తమిళిసై కలువనున్నారు. చింతిర్యాల కాలనీలో పర్యటిస్తారు. అనంతరం రెండు ఫంక్షన్ హాల్స్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, మందులను పంపిణీ చేయనున్న
వాస్తవానికి గవర్నర్ తమిళిసై పర్యటన వల్ల అప్పటికప్పుడు బాధితులకు సాయం అందేది ఏమీ ఉండదు. అయినా సరే తమిళి సై ముందుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధం అయ్యారు. దీనికోసం ఆమె ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్న�
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.
గవర్నర్ తమిళిసైకి ఫ్లవర్ బొకే ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కే�
మహిళలకు అండగా ఉండాలనే 'మహిళా దర్బార్' నిర్వహిస్తున్నామని, అంతేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తమిళిసై చెప్పారు. తాము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
ఎవరు ఆపిన సరే.. ప్రజల్ని కలుస్తూనే ఉంటా
మంత్రి తలసానికి KCR కు మధ్య గ్యాప్ పెరిగిందా? పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా?దానికి కారణం అదేనా?
వరంగల్ ప్రేమోన్మాది ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. అతడి దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. MGM...