Home » governor tamilisai
డా.జూపల్లి రామేశ్వర రావుకు CREDAI లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
యశోద ఆసుపత్రిలో బై ప్లేన్ న్యూరో క్యాధ్ ల్యాబ్ ప్రారంభం
యశోద ఆసుపత్రిలో బై ప్లేన్ న్యూరో క్యాధ్ ల్యాబ్ ప్రారంభం
బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైల్ తన దగ్గరే ఉందని...ఒకే చెప్పేందుకు తనకు సమయం లేదన్నారు...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్కు వచ్చారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. సీజేఐ గౌరవర్థం గవర్నర్ తమిళ సై రాజభవన్లో విందును ఏర్పాటు చేశారు.
Hyderabad: గవర్నర్ తమిళిసై సుందర్రాజన్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పలు పనులను ఫాస్ట్ ట్రాక్ లో నడిపిస్తూ.. హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఇంటర్నేషనల్ మెట్రోపోలీస్ గా ఎదుగుతుందంటూ అభవర్ణించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో�
పెద్దల సభలో అడుగు పెట్టాలని భావిస్తున్న కొంతమంది నేతలు… గవర్నర్ కోటాలో భర్తీ కావలసిన శాసనమండలి స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అధినేత ద్వారా ప్రయత్నాలు చేయాల్సిన వారు కాస్త.. రూటు మార్చి నేరుగా గ�
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�