Home » governor tamilisai
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ సీఎం కెసిఆర్, నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణకి చివరిసారిగా నివాళు అర్పించిగా, తాజాగా తెలంగాణ గవర్నర�
గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యం�
TRS Govt Vs Governer for letter issue : విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు బిల్లుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఈరోజు మంత్రి సబిత మాట్�
ప్రగతి భవన్ Vs రాజ్భవన్..!
గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కొనసాగుతున్న క్రమంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ కుట్రలు చేస్తోందని దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కాకుండా తమిళిసై బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని..అందుకే బిల్లులకు ఆమోదం తెలుపకుండా పెండింగ్ లో పెట్టారని టీఆర్ఎస్ నేత వినోద్ ఆరోపిం�
తెలంగాణ గవర్నర్ తమిళిసైని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయ్ కలిశారు. రాజాసింగ్పై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా పని చేస్తోందని.. దాన్ని తన భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా�
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విమర్శలు చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్భవన్లో ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా? అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తమిళ�
తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. గవర్నర్ లక్ష్మణ రేఖను దాటారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు.