Governor

    గవర్నర్ ను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

    September 28, 2019 / 02:16 PM IST

    కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు.  సెప్టెంబరు 28, శనివారం సాయంత్రం ఆయన విజయవాడ రాజ్ భవన్లో గవర�

    కేంద్రమంత్రి జుట్టుపట్టుకుని లాగేసిన యూనివర్శిటీ విద్యార్థులు

    September 19, 2019 / 04:18 PM IST

    కోల్‌ కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల

    ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారు…చంద్రబాబుకు బొత్స సూటి ప్రశ్న

    September 19, 2019 / 12:06 PM IST

    గవర్నర్ వ్యవస్ధ  కేంద్రానికి ఒక ఏజెంట్ అని, పనికిమాలినది  వ్యవస్ధ అని వ్యాఖ్యానించిన చంద్రూబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.  ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మీటింగ్ లో గవర్నర్ వ�

    కోడెల ఆత్మహత్యపై గవర్నర్ ని కలవనున్న చంద్రబాబు

    September 18, 2019 / 12:58 PM IST

    కోడెల ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ గవర్నర్ ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రేపు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని కలిసేందుకు టీడీపీ నాయకులు  అపాయ�

    హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

    September 11, 2019 / 07:07 AM IST

    హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్‌ గా  ఇవాళ(సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో  దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రే�

    తమిళిసై…బంగారు తెలంగాణకు సై

    September 10, 2019 / 02:46 AM IST

    గవర్నర్‌ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ అన్నారు.  సోమవారం (సెప్టెంబర్ 9, 2019) రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధి ప్�

    తెలంగాణ.. దేశానికే ఆదర్శనీయం : గవర్నర్

    September 9, 2019 / 03:27 PM IST

    అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు.

    గవర్నర్ నరసింహన్ బదిలీ!

    September 1, 2019 / 02:32 AM IST

    తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ట్రాన్సఫర్ అయినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. నరసింహన్ స్థానంలో గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన �

    కాశ్మీర్ యువతకు భారీ శుభవార్త : 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    August 28, 2019 / 01:48 PM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు

    కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

    August 24, 2019 / 02:48 PM IST

    కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్‌ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల

10TV Telugu News