Governor

    సమాచార కమీషనర్ల నియామకం ఆపండి:  విజయసాయి రెడ్డి 

    May 11, 2019 / 03:02 AM IST

    అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు  రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార క�

    క్యూలైన్ దాటుకుని వెళ్లి ఓటేసిన గవర్నర్, సీఎం

    April 18, 2019 / 11:59 AM IST

      మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్‌ లో నిలబడి కన్పిస్తున్నారు. సామాన్య ప్రజల మ�

    అధికార దుర్వినియోగం…ప్రధాని కోసం గవర్నర్ ప్రచారం

    April 4, 2019 / 11:20 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�

    గెలిచి తీరుతాం : గోవాలో నేడు బలపరీక్ష 

    March 20, 2019 / 02:47 AM IST

    పనాజీ: గోవా శాసనసభలో బీజేపీ  నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బుధవారంనాడు  బల పరీక్షను ఎదుర్కోనుంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  ప్రమోద్‌ సావంత్ తన బలాన్ని నిరూపించుకోనున్నారు. బలనిరూపణ కోసం బుధవారం ఉదయం 11-30 గంటలకు ప్రత్యేకంగా అ

    ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : గవర్నర్ ను కోరిన కన్నా

    March 6, 2019 / 12:01 PM IST

    హైదరాబాద్: ఏపీలో శాంతి భద్రతల క్షిణించాయని, ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో  భేటీ అయి రాష్ట్రంలో నెకొన్న పరిస్ధితులన�

    గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు : కాశ్మీర్ వస్తువులను నిషేధించాలి

    February 20, 2019 / 08:23 AM IST

    ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అం

    కొలువు దీరిన కొత్త మంత్రులు

    February 19, 2019 / 06:43 AM IST

    హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ రాజ్ భవన్ లో మంగళవారం వైభవంగా జరిగింది. గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.   ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు తెలంగాణా కేబినెట్ 12 కి చేరింది. సీఎం కేసీఆర్‌ నుంచి వచ్

    ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల కేటాయింపు

    February 19, 2019 / 05:23 AM IST

    హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గత�

    కొత్తమంత్రులు వీరే : ఇవాళే ప్రమాణం

    February 19, 2019 / 01:58 AM IST

    తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్తమంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించబోతున్నారు.

    కేసీఆర్ టీమ్ ఇదే : కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు

    February 18, 2019 / 03:25 AM IST

    హైదరాబాద్: మంగళవారం(ఫిబ్రవరి-19-2019) జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్‌ టీమ్‌ ఖరారైనట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు, సమర్ధత ఆధారంగా సీఎం తన టీమ్‌ను ఎంపిక చేసుకున్నట్లు

10TV Telugu News