Home » Governor
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారు అయింది. ఫిభ్రవరి 19న ముహూర్తం పెట్టారు సీఎం కేసీఆర్. ఆ రోజు ఉదయం 11.30గంటలకు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం ఉండనుంది. మాఘశుద్ధపౌర్ణమి మంచి రోజు కూడా. కేబినెట్ లో 8 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. పేర్లు మాత్రం వె�
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ఖరారు కాలేదు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని టాక్. గవర్నర్తో భేటీ అయితే కేసీఆర్…ప్రధానంగా 3 అంశాలపై చర్చించ�
రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని…బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఫిబ్రవరి 09వ తేదీన రాజ్భవన్లో గవర్నర్ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జా�
విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ హైదరాబ
విజయవాడ : ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కల భూముల ఆర్డినెన్స్ని తిప్పి పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్కు జారీకి ఆస్కారం లేదన్నారు. దరఖాస్తుల పరిష్�
విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కూడా ప్రదాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంది. సమావేశాల ప్రారంభాన
విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పి�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు..తమ ప్రభావం ఎంతుందో చూపేందుకు ప్రయత్నిస్తున్న జనసేనాని అధినేత పవన్పై సినీ నటి, కాంగ్రెస్ లీడర్ విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ఎస్ ప
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి… ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక�
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా శనివారం(జనవరి 26,2019) మిజోరాం గవర్నర్ కుమనమ్ రాజశేఖరన్ తన ప్రసంగాన్ని ఖాళీ మైదానానికి వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) నిరసన వ్�