Home » govt hospital
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర�
Tiktok వీడియోల పిచ్చి పీక్ స్టేజీలకు వెళుతోంది. ఆపరేషన్ థియేటర్లో ఓ గవర్నమెంట్ డాక్టర్ చేసిన Tiktok వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన తెలంగాణ… హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారిం�
రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే హడలిపోయే పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవం కోసం వెళ్లిన మహిళలకే కాదు పలువురు రోగులకు నరకం చూపిస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇది సామాన్యులకే కాదు ఓ ఎమ్మెల్యే కూతురికి కూడా తప్పలేదు. ఓ ఎమ్మెల్యే తన కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగామ మాతా శిశు ఆరోగ్యం కేంద్రం (ఎంసీహెచ్) రికార్డ్ సృష్టించింది. కేవలం 24గంటల్లో 17 నార్మల్ డెలివరీలు, ఐదు స�
సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వాసుపత్రులకు వెళితే..చాంతాడంత క్యూ ఉంటది..మధ్యాహ్నం వరకే ఓపీ సమయం..ఎందుకని వెళ్లడం అనుకుంటున్నారా ? ఇక ఆ చింత మీకవసరం లేదు. ఎందుకంటే ఓపీ సమయాన్ని పెంచారు. రెండు గంటల పాటు పొడిగించాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు.