-
Home » govt hospital
govt hospital
Mahabubabad : మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పిల్లలు తారుమారు.. ఒకరి శిశువును మరొకరికి అప్పగించిన సిబ్బంది
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి దూక్య సుమిత్ర జులై31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్లు రావడంతో ఎస్ఎన్ సీయూలోని బాక్సులో ఉంచారు.
Uttar Pradesh: 5 రోజుల పసికందుపై కన్నతల్లి పైశాచికం.. పాలు తాగకపోతే అలా చేస్తారా?
బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగపిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి మొదటి మూడు, నాలుగు రోజులు ఆరోగ్యంగానే ఉంది. అయితే ఉన్�
Amalapuram: అమలాపురం కలెక్టరేట్ ముట్టడించిన రైతులు
అమలాపురం కలెక్టరేట్ ముట్టడించిన రైతులు
వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముగ్గురు మహిళలు మృతి
వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముగ్గురు మహిళలు మృతి
Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Vizianagaram : విజయనగరంలో కరోనా మరణాలు..తల్లడిల్లుతున్న ప్రజానీకం
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
RUIA Hospital : రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి – కలెక్టర్
రుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు.
Remdesivir Theft : ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు నిర్వాకం..రెమిడెసివర్ దొంగిలించి బ్లాక్ లో అమ్ముకుంటున్న వైనం
remdesivir injections theft at govt hospital by nurse : ఈ రోజుల్లో రెమిడెసివర్..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దందా బాగా ఎక్కువైపోయింది. కరోనా కల్లోలం రేపుతున్న క్రమంలో రెమిడెసివర్ ఇంజక్షన్లు దందా అంతా ఇంతా కాదు. చోరీలు, బ్లాక్ మార్కెట్లలో అమ్ముకోవటం. రెమిడెసివర్ పేరుతో సెలైన్ వా
Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది
: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..
పాము కాటుకు కుక్క కాటు ఇంజక్షన్ ఇచ్చారు
dog bite injection instead the snake bite : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్ను వేసారు. వివరాల్లోకి వెళిత�