-
Home » govt hospital
govt hospital
Mahabubabad : మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పిల్లలు తారుమారు.. ఒకరి శిశువును మరొకరికి అప్పగించిన సిబ్బంది
August 9, 2023 / 06:59 PM ISTవరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి దూక్య సుమిత్ర జులై31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్లు రావడంతో ఎస్ఎన్ సీయూలోని బాక్సులో ఉంచారు.
Uttar Pradesh: 5 రోజుల పసికందుపై కన్నతల్లి పైశాచికం.. పాలు తాగకపోతే అలా చేస్తారా?
June 17, 2023 / 12:22 PM ISTబారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగపిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి…
Amalapuram: అమలాపురం కలెక్టరేట్ ముట్టడించిన రైతులు
January 13, 2023 / 02:28 PM ISTఅమలాపురం కలెక్టరేట్ ముట్టడించిన రైతులు
వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముగ్గురు మహిళలు మృతి
August 29, 2022 / 05:39 PM ISTవికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముగ్గురు మహిళలు మృతి
Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు
June 28, 2022 / 08:45 AM ISTవిషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Vizianagaram : విజయనగరంలో కరోనా మరణాలు..తల్లడిల్లుతున్న ప్రజానీకం
May 16, 2021 / 08:39 PM ISTవిజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
RUIA Hospital : రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి – కలెక్టర్
May 10, 2021 / 11:35 PM ISTరుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు.
Remdesivir Theft : ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు నిర్వాకం..రెమిడెసివర్ దొంగిలించి బ్లాక్ లో అమ్ముకుంటున్న వైనం
April 30, 2021 / 10:55 AM ISTremdesivir injections theft at govt hospital by nurse : ఈ రోజుల్లో రెమిడెసివర్..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దందా బాగా ఎక్కువైపోయింది. కరోనా కల్లోలం రేపుతున్న క్రమంలో రెమిడెసివర్ ఇంజక్షన్లు దందా అంతా…
Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది
April 14, 2021 / 01:33 PM IST: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..
పాము కాటుకు కుక్క కాటు ఇంజక్షన్ ఇచ్చారు
March 5, 2021 / 08:44 PM ISTdog bite injection instead the snake bite : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా…