అమలాపురం కలెక్టరేట్ ముట్టడించిన రైతులు
వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముగ్గురు మహిళలు మృతి
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
రుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు.
remdesivir injections theft at govt hospital by nurse : ఈ రోజుల్లో రెమిడెసివర్..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దందా బాగా ఎక్కువైపోయింది. కరోనా కల్లోలం రేపుతున్న క్రమంలో రెమిడెసివర్ ఇంజక్షన్లు దందా అంతా ఇంతా కాదు. చోరీలు, బ్లాక్ మార్కెట్లలో అమ్ముకోవటం. రెమిడెసివర్ పేరుతో సెలైన్ వా
: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..
dog bite injection instead the snake bite : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్ను వేసారు. వివరాల్లోకి వెళిత�
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర�