Home » Govt Land
వారంలోగా కట్టడాలను తొలగించకపోతే మేము తొలగిస్తామని శ్రీ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు.
తొలగింపునకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచే వసూలు చేస్తామని నోటీసుల్లో తెలిపింది జీవీఎంసీ.
బిల్డర్ లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ లో పాగా వేశారు.