Home » Govt panel
మేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు.
కొవీషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెగ్యూలర్ మార్కెట్ లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ నుంచి అప్రూవల్ కూడా.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సెప్టెంబర్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చునని రిపోర్ట్ ఇచ్చింది.
Half of Indians likely to have had coronavirus by next February వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం మంది భారతీయులకు కరోనా వచ్చి వెళ్తదని కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. దేశ జనాభా 130కోట్లమందిలో సగం మంది అంటే 65కోట్ల మంది భారతీయులు ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ బారినపడే అవ
COVIDపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి.. దేశంలో కరోనా కనుమరుగయ్యే చాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే వైరస్ పీక్ స్టేజ్ దాటేసిందని తెలిపింది. కేంద్ర మార్గదర్శకాలు, జాగ్రత్తలు విధిగా పాటిస్తే.. 4 నెలల్
కరోనా వైరస్ వ్యాక్సిన్లు చాలావరకు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.. కరోనా వ్యాక్సిన్ల రేసులో ఉన్న భారత బయెటిక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది.. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ కొనసాగు తున్నాయి.. క్లినికల్ ట్రయల్స�