Home » grains
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి వండిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీకి బెల్లం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది. రేషన్ స్కీమ్పై ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ డోర్స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)న�
కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండగా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పొందే 75 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరు నెలల రేషన్ను ఒకేసారి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ద్వారా ఆహార ధాన్యాలచను తీసుకునేవాళ్లు ఒకేసారి ఆరు నెలలకు సరిపడ�