Home » grama volunteer
గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
grama volunteer gives pension to death woman: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల అత్యుత్సాం చూపించాడు. ఏకంగా చనిపోయిన మహిళకు కూడా పింఛన్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గుర్ల మండలం గుర్ల
cm jagan gift for volunteers: ఏపీలో ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి శుభవార్త వినిపించారు. బిరుదులతో సత్కరిండంతో పాటు నగదు పురస్కారం అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి బిరుదులతో సత
cm jagan good news for volunteers: గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చే
cm jagan to honour volunteers: గ్రామ/వార్డు వాలంటీర్ల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లను సత్కరించాలని జగన్ నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించే విషయంలో వాలంటీర్లది కీలక పాత్ర అని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లది సేవ అన్న
కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారికి పెన్షన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో అందచేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామునుంచే గ్రామ వాలంటీర్లు అర్హులైన వ
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుం
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు
ఏపీలో సోమవారం(ఫిబ్రవరి 17,2020) నుంచి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల
ఏపీలో ప్రజల ఇంటికే పలు సేవలు అందించేందుకు కౌంట్డౌన్ మొదలైంది. 2020 జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త పాలన స్టార్ట్ కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభ�