దీంతో చెట్టును నరికివేయకుండా చుట్టూ ఇంటిని ఎందుకు నిర్మించకూడదని కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు అరిందం. అనంతరం ఇల్లు కట్టే తాపీ మేస్త్రీకి తమ తంతంగం మొత్తం వివరించానే. చుట్టుపక్కల వారికి తెలియడంతో చెట్టు నరికిన తర్వాతే ఇల్లు
ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల బాలికను కుటుంబసభ్యులే కొట్టి చంపేశారు. దీనికి కారణం అమ్మాయి లైఫ్ స్టైలే(జీవన శైలి). ఎంత చెప్పినా పద్దతి మార్చుకోలేదని మైనర్ బాలికను ఆమె మామయ్యలే హత్య చేశారు.
కరోనా వచ్చిన వారిని తోబుట్టువులే వదిలేసిన ఘటనలను గతంలో మనం చూసాం. వారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ చిన్నప్పటి నుంచి తనను గుండెలపై ఎత్తుకొని పెంచిన తాతను కాపాడుకునేందుకు ఓ మనుమడు పడిన వేదన అక్కడున్న వారికి కంటతడి పెట్టించింది.
బీహార్ లో దారుణం జరిగింది 20 ఏళ్ల యువతిపై ఆమె మేనమామ అత్యాచారం చేసాడు. బీహార్లోని కతిహార్ జిల్లాలో తల్లి తండ్రులనుకోల్పోయిన యువతి(20) తన మేనమామ వద్దకు చేరుకుంది. వారు ఆమెకు పూర్ణియా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొన్ని పరిస్ధిత